AP: శాసనమండలి బుధవారానికి వాయిదా పడింది. మండలి బీఏసీ సమావేశాన్ని వైసీపీ బాయ్కాట్ చేసింది. లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలని వైసీపీ MLCలు ఆందోళన వ్యక్తం చేశారు. లడ్డూ అంశంపై మండలిలో ప్రకటనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరూ గుంపులుగా ఉండకూడదని పోలీసులు శుక్రవారం స్పష్టం చేశారు. అక్రమాలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించి,
KMR: ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ జిల్లా రక్తదాతల సేవా సమితి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజయ్య కు ‘బీ పాజిటివ్’ రక్తం అవసరమవడంతో, సమితి సభ్యుడు పుండరీకాక్ష వెంటన
NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం జరగాల్సిన ఇసుక బహిరంగ వేలం అనివార్య కారణాల వల్ల రద్దయినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. తహసీల్దార్ శాంత అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (నావంధీగి) రైల్వే స్టేషన్లో హుబ్లీ ట్రైన్ ఆపాలని 13 ఏళ్లగా కలగా మిగిలిన సమస్యను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కృషితో వారి కల నేటితో నెరవేరింది. ఎంపీ కోరిక మేరకు కేంద్ర రైల్వే శాఖ ఉత్తర్వులతో ఇవాళ హుబ్లీ ర
HYD: దాదాపు 30% డిజిటల్ మీటర్లు పనిచేయడం లేదని స్వయంగా హైదరాబాద్ మహానగర జలమండలి అధికారులే క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. మీటర్లు రీడింగ్ చూపించకపోవడం వల్ల వినియోగదారులకు ‘లాక్డ్ రీడింగ్’ (Locked Reading) పడటం లేదు. దీంతో వచ్చే అదనపు ఆదాయం బోర్డ
KNR: రైతు భరోసా ఇవ్వకుంటే బీజేపీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని 51 డివిజన్లో 16 లక్షలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర
KMR: ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి అధికారులు ‘సెట్-C’ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. మొత్తం 233 మంది విద్యార్థులకు గాను 230 మంది హాజరు
DRDOలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదలైంది. ఇందుకు, దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. బీటెక్ డిప్లొమా వంటి విద్యార్హతలు ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పూర్తి వివరాల
SKLM: ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం ఆమదాలవలస పట్టణ అధ్యక్షుడు సంపతి రావు మురళి అన్నారు. స్థానిక TDP కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజలు నుంచి పలు సమస్యల