సిద్దిపేట: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా డ్రైవర్ల ఆరోగ్య సంరక్షణ కోసం శనివారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏసీపీ ఎస్. సదానందం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రైవర్లకు చూపు మందగించడ
MLG: మంగపేట మండల కేంద్రంలో శనివారం TSUTF ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు హాజరై, మాట్లాడారు. ఉపాధ్యాయుల వేతనాలపై విద్యా కమిషన్ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు విచారకరమని ఆయన
MDK: మెదక్ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ శనివారం సచివాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మెదక్ జిల్లాను
TPT: సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్స్ చేసిన విషయం తెలిసిందే.. పట్టాదారు పాసుపుస్తకాల కోసం రైతుల నుంచి రూ. 40 వేల లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ హేమంత్, జూనియర్ అసిస్టెంట్ సిరాజ్లను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నా
టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ రికార్డులకెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో అతడు 40* పరుగులు చేయడంతో ఈ రికార్డు
SRPT: జిల్లాలో MGNREGA పనులను కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి వచ్చిన బృందం తుంగతుర్తి, నూతనకల్ మండలాల్లో గ్రామ పంచాయతీల్లోని పనులు, రికార్డులను తనిఖీ చేసింది. అనంతరం ఈరోజు సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశం
ATP: పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం డి.హీరేహాల్ మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన మంజునాథ్, కాదలూరుకు చెందిన వన్నూరుస్వామి మృతి చెందడంతో వారి కు
MNCL: భీమారం మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్నిజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, విద్యా బోధన తీరు, పరిసరాల పరిశుభ్రత, పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తాజా కూరగాయలు,
VSP: చారిత్రక ఆంధ్ర యూనివర్సిటీని ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ శనివారం తెలిపారు. శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై వీసీ జీపీ రాజశేఖర్తో సమీక్షించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉత్సవాలు ఘనంగా
NZB: క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని జిల్లా జడ్జి భారత లక్ష్మీ అన్నారు. సీపీ XI టీం వర్సెస్ జ్యూడిషియల్, XI టీం జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో జ్యూడిషియల్ టీం విజయం సాధించింది. జడ్జి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానస