ATP: తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆంజనేయ స్వామి టేకు ప్రతిమ శుక్రవారం కసాపురం దేవాలయానికి చేరుకుంది. ఆలయ అర్చకులు స్వామివారికి ఘనంగా స్వాగతం పలికారు. మేళతాళాల మధ్య ఆలయ ప్రాంగణంలో ప్రతిమను ఊ రేగించారు. అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు ని
NRML: పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్ల పట్ల అశ్రద్ధ వహిస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మొబైల్ ఫోన్లను త్వరగా ట్రేస్ చేసి స్వాధీనం చేసుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. శుక్ర
SRCL: చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం అదనపు ఎస్పీ చంద్రయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో వసతులను పరిశీలించారు. విద్యార్థులకు డెస్కులు, మంచినీటి, ఫ్యాన్లు అన్ని వసతుల
E.G: రాజానగరం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను MLA బత్తుల బాలరామకృష్ణ వెంటనే అమలు చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు శుక్రవారం డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన రోడ్ల అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కా
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్కు జోడీగా ‘మిరాయ్’ బ్యూటీ రితికా నాయక్ నటించనున్నట్లు తెలుస్తోంది. సందీప్ హీరోగా దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘పవర్ పేట’. ఇందులో కథానాయికగా రితిక నటించనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ ముగిసింది. బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేశారని కాకాణిని కోవూరు పోలీసులు విచారించారు. విచారణలో కేసుకు సంబంధంలేని ప్రశ్నలు అడిగారని, ఇబ్బంది పెట్టడానికే పోలీసులు పనిచేస్తున్నారని తెలి
TPT: జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్, పల్లెనిద్ర కార్యక్రమాలను పోలీసులు చేపట్టారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక గస్తీలు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగుతోంది. సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ, రోడ్
SKLM: మందస మండలం చిన్న బహడ పల్లి లో శ్రీ విశాలాక్షి దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పలాస కు చెందిన రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్
కోనసీమ: అమలాపురంలోని బీఆర్కే కన్వెన్షన్ హాల్లో పార్లమెంట్ స్థాయి క్రియాశీలక జనసేన సభ్యత్వం(ఉద్యమి) నమోదు అవగాహనా సదస్సు శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ మెంబర్షిప్ ఇంఛార్జ్ బత్తుల బలరామకృష్ణ, రాజోలు ఎమ్మెల్యే
KMM: ఖమ్మం రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై ఆకస్మికంగా మృతి చెందినట్లు సమాచారం. మృతుడి వ్యక్తిగత సమాచారాలు అందలేదని, గుర్తు తెలియని కారణంగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్