MDCL: నాచారంలోని విశ్వనాథ్ అపార్ట్మెంట్స్లో తలారి మధు సురేందర్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కాలనీ వాసులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వీర సావర్కార్ నగర్, పెంటారెడ్డి కాలనీ ప్రతినిధులు గజమాలతో సత్
E.G: గ్రామస్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో ఆమె వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే
NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం వార్షికోత్సవ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ బి. సుజాత ప్రారంభించారు. క్రీడలు శారీరిక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు
NZB: జిల్లాలో CBSE పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో మెమోరాండం ఇచ్చారు. ఈ మేరకు భవన నిర్మాణం పూర్తికాకముంద
GDWL: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ శ్రామిక మహిళలపై పనిభారం మోపుతోంది అని POW జిల్లా అధ్యక్షురాలు లింగాపూరం శ్రావణి పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంకి సంబంధించిన వాలు పోస్టర్ను అయిజ మండలం తోతినొని దొ
KNR: జిల్లాలో హోలీ పండగను ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. బలవంతంగా రంగులు పూసినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం షీ-టీమ్స్ నిఘా ఉంటుందనీ, ఉల్
CTR: మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద “కాణిపాకంలో అరుణోదయం” పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఎమ్మెల్యే దేవస్థానం అభివృద్ధిలో గల్లా అరు
రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, పార్టీలు- ప్రజాసంఘాలతో కలిసి రచ్చబండల ద్వారా ప్రజల్
SKLM: సామాన్య ప్రజలకు వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం 29 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు రూ.15 లక్షల చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎద
KMM: ఫిబ్రవరి 24న తెల్లవారుజామున ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా వినోబా నగర్లోని సుమారు 700 ఇళ్లను కూల్చివేయడంతో 3,000 మంది నిరాశ్రయులయ్యారని కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేతపై నేడు తీవ్ర