TPT: తిరుమలకు వస్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇస్తున్నట్టు ప్రకటించాకే రావాలి అని జనసేన తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తిరుపతిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే తిరుమలలో స్థానికులు, శ్రీవారి భక్తులు అడ్డుకుంటారని తెలిపాడు.