రేపు మచిలీపట్నం(Machilipatnam)లో జనసేన(Janasena party) 10వ ఆవిర్భావ సభ(10th Formation Day) జరగనుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్(pawan kalyan) నాలుగు రోజుల ముందే విజయ వాడకు చేరుకుని వివిధ కులాలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. ఇక ఏపీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీని(YSRCP) గద్దె దించడమే లక్ష్యంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ నేత మనోహర్(Nadendla Manohar) తెలిపారు...
ఓ చికెన్(Chicken) షాపు(shop) నిర్వహకులు తమ ప్రాంత వాసులకు క్రేజీ ఆఫర్(offer)ను ప్రకటించారు. అరకిలో చికెన్ ఐదుపైసల(five paise coin) నాణానికే ఇస్తామని అనౌన్స్ చేశారు. దీంతో అక్కడి స్థానికులతోపాటు చుట్టుపక్కల జనాలు సైతం పాత ఐదుపైసల నాణాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అవి దొరికిన వెంటనే ఆఫర్ ప్రకటించిన చికెన్ షాపుకు వెళ్లి చికెన్ తెచ్చుకున్నారు. ఈ సంఘటన ఏపీ(ap)లోని నెల్లూరు జిల్లా(nellore district)...
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(mlc elections) స్థానాలకు గాను పోలింగ్(polling) జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ప్రభుత్వ ఉద్యోగులు, యూనివర్సిటీ అధ్యాపకులతో పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఇక వాలంటీర్లు అయితే వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా పార్టీ కోసం పని చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా యథేచ్ఛగా అధికార పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓటర్లకు తాయిళాలు పంచుతూ కూర్చుంది. ఇదంతా బహిరంగంగా చేస్తుంటే పోలీసులు, ఎన్నికల సంఘం చూస్తూ ఉండిపోయింది.
మార్గదర్శి చిట్ ఫండ్స్ (Margadarsi ciṭ phaṇḍs) అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇండివిడ్యువల్ (Individual) గ్రూపులకు సంబంధించిన ఫారం 21ను మార్గదర్శి చిట్స్ సమర్పించలేదు. బ్యాలెన్స్షీట్లను తెలియజేసే పత్రాలను కూడా మార్గదర్శి ఇవ్వలేదు. తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలూ బేఖాతరు చేసింది. దీంతో గడచిన మూడు నెలలుగా 444 గ్రూపులకు సంబంధించి కార్యకలాపాలను అధికారులు నిలిపేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andra pradesh) లో ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల అధికారి (State Election Officer) ముకేశ్ కూమార్ మీనా అన్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరుకూ పోలింగ్ నిర్వహించునున్నట్లు ఆయన తెలిపారు. మార్చి16న ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ , 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, అయితే ఐదు లోకల్ బ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran kumar reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీ(BJP) కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్(Congress) పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరేందుకు కిరణ్ సిద్ధమయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీతో పాటు తెలంగాణలోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీ(BJP)లో చేరబోతున్న కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ...
ఇన్ స్టా గ్రాం(Instagram)లో ఓ యువతిని వేధించిన క్రమంలో ఆగ్రహం చెందిన ఆమె ఓ యువకుడిని చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి(kavali)లో చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వివరాలెంటో ఓసారి చూసేయండి మరి.
ఏపీ(ap)లో మార్చి 16 నుంచి 20 వరకు వర్షాలు కురిసే అవకాశం(rain forecast) ఉందని భారత వాతావరణ శాఖ(IMD) ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణ రాష్ట్రాలపై ప్రభావం పడనుందని తెలిపింది. ఈ క్రమంలో పంట కోత దశలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా గాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
బీసీలు ఆర్థిక, రాజకీయ సాధికారత సాధించాలంటే ఐక్యత చాలా ముఖ్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. శనివారం మంగళగిరి(Mangalagiri)లోని జనసేన కార్యాలయంలో బీసీ సదస్సును ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీలు భారతీయ సమాజానికి వెన్నెముక అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ(ap)లో రూ.34 వేల కోట్ల బీసీ సంక్షేమ నిధులను పక్కదారి పట్...
మంగళగిరిలో (Mangalagiri) జనసేన పార్టీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన కామెంట్స్ చేశారు. కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలని పవన్ అన్నారు. ఈ కాంబినేషన్ ఉంటే ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇద్దరు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమన్నారు.నేను కాపు నాయకుడిని కాదు. నేను క్యాస్ట్ ఫీలింగ్ తో పెరగలేదు. మానవత్వంతో పెరిగాను. కాపు రిజర్వేషన్లపై (Kapu reservations) కొందరు బ...
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది సందర్భంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నారు. మార్చి 22వ తేదిన తిరుమలలో ఉగాది ఆస్థానాన్ని టీటీడీ నిర్వహించనుంది. ఈ తరుణంలో మార్చి 21, 22వ తేదీల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు రోజుల్లో ఎలాంటి సిఫారసు ఉత్తరాలను స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు క్రైమ్ థ్రిల్లర్ని తలపిస్తోంది. విచారణ సాగే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం సీబీఐ (CBI) కోర్టులో విచారణ జరుగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తో(YS Avinash Reddy) పాటు పలువురు ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత నెలలో హైదరాబాద్ (Hyderabad) సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణ నడుస్తున్నది. వివేకా రెండో భార్య కొడుకును వారసుడి...
టీడీపీ యువనేత నారాలోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది. కాగా...ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఏపీ ప్రభుత్వం(ap government) 11వ పీఆర్సీ హామీలతోపాటు పెండింగ్ బిల్లులు, బకాయిలు సహా అనేక సమస్యలను నెరవేర్చలేదని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు(bopparaju venkateswarlu) అన్నారు. ఈ క్రమంలో తన నిరసనను ఏప్రిల్ 5 వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.