Tiger cubs : నంద్యాల జిల్లాలో నాలుగు పెద్ద పులి పిల్లల కనిపించిన ఘటనకు సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్కడి కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో సోమవారం కనిపించిన ఈ పులి పిల్లలను తల్లి దగ్గరకు చేర్చేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వీటి తల్లి ఆచూకీని కనుగొనడంలో ముందడుగు వేశారు.
తెలుగు దేశం పార్టీ ( Telugu Desam Party ) జాతీయ ప్రధాన కార్యదర్శి ( tdp national general secretary ) నారా లోకేష్ ( Nara Lokesh ) పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( ysr congress party ) పార్లమెంటు సభ్యులు పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి ( P. V. Midhun Reddy , MP ) షాకింగ్ కామెంట్స్ చేసారు .
ఒక మహిళకు 18 మంది భర్తలు ఉన్నట్లు జాబితాలో ఓట్లు నమోదు చేయడం సిగ్గుచేటు. దొంగ్ల ఓట్ల నమోదుకు అనుమతించిన అధికారులను బహిరంగంగా ఉరి తీసినా పాపం లేదు. పట్టభద్రుల ఎన్నికల్లో విద్యార్హత కలిగిన వారికి ఓటు హక్కు కల్పించడం లేదు. పైగా అర్హత లేని వారి పేర్లతో జాబితా రూపొందించడం చాలా దారుణం.
భారత రాష్ట్ర సమితి(BRS) - జనసేన (Janasena)కు మధ్య వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని వార్తలు వచ్చాయి కదా అని ప్రతినిధి ప్రశ్నించగా... 'వెయ్యి కోట్లు ఏమిటి.. బీఆర్ఎస్ ఏమిటి.. పవన్ కళ్యాణ్ ఏమిటి. పవన్ కళ్యాణ్ గారు వెయ్యి కాదు.. లక్ష కోట్లు పెట్టి కొనాలనుకున్నా కూడా.. (కుదరదు). ఆయన ఆలోచనా విధానాలు ఏనాడు కూడా మారవు.' అని సమాధానం ఇచ్చారు నాదెండ్ల.
minister roja emotional on childrens:ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ( roja) పిల్లల విషయమై ఎమోషనల్ అయ్యారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ.. తమది ప్రేమ వివాహాం (love marriage) అని చెప్పారు. సెల్వమణిని (selvamani) ప్రేమించి.. పెళ్లి చేసుకున్నానని వివరించారు. అయితే తమకు పిల్లలు (children) పుట్టరని వైద్యులు చెప్పారని.. దీంతో తీవ్ర మదన పడిపోయామని పేర్కొన్నారు.
కల్వకుంట్ల కవిత (K Kavitha) చేస్తున్న డిమాండ్ కు జనసేన పార్టీ (JanaSena Party) అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మద్దతు పలికారు. కవిత చేస్తున్న డిమాండ్ నే పవన్ చేశాడు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని కోరాడు. ఇదే విషయమై తమ పార్టీ మేనిఫెస్టోలో ఉంచినట్లు తెలిపాడు.
ఈ నిబంధన తెలియక వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులు ఏ ఆలయాన్ని సందర్శించినా కూడా సంప్రదాయ వస్త్రధారణ ధరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వచ్చేప్పుడే సంప్రదాయ వస్త్రాలతో వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని గుర్తు చేస్తున్నారు. ఆలయ నిబంధనలు విధిగా పాటించాలని కోరుతున్నారు.
ఏపీలోని విశాఖలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 19న రెండో వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్ జరగనుంది. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏసీఏ(ACA) అధికారులు తెలిపారు. మరోవైపు ఆన్ లైన్లో మార్చి 10 నుంచి, ఆఫ్ లైన్ విధానంలో మార్చి 13 నుంచి పలు కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టిక్కెట్లు(tickets) అందుబాటులో ఉంటాయన్నారు.
MLC Elections : ఆంధ్రప్రదేశ్ లో మూడు పట్టభద్రుల స్థానాలకు, రెండు ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ చూస్తున్నది. ఇందులో భాగంగా వామపక్షాలతో కలిసి అడుగులు వేయాలని నిర్ణయించింది. టీడీపీ పట్టభద్రుల స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయకుండా వామపక్షాల అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని న...
ఏపీలో పీఆర్సీతో(PRC)పాటు పలు అంశాల పరిష్కారం కోసం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా APJAC నిరసనలు చేపట్టనుంది. సీఎం జగన్(CM JAGAN) ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈరోజు మూడు ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి ప్రభుత్వం అత్యవసరంగా చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో చర్చలు సఫలం అవుతాయే లేదో చూడాలి.
మంత్రి రోజా టూరిస్టా లేక టూరిజం మినిస్టరా అని తనను ఎగతాళి చేసిన వారికి ఇదే తన సమాధానం అని, విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా టూరిజంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 129 ఎంవోయూలు జరిగాయని మంత్రి రోజా చెప్పారు.
మహిళ(women) లేదా స్త్రీ లేకుండా అసలు ఓ కుటుంబం ఉండదనే చెప్పవచ్చు. అంతేకాదు తల్లి లేకుండా సృష్టే లేదని చెబుతుంటారు. అలాంటి మహిళల గుర్తింపును తెలియజేసేందుకు ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను(international women's day) ఐక్యరాస్య సమితి నిర్వహిస్తుంది.
జనసేన(Janasena) అమ్ముడుపోయే సేన అని, హైదరాబాద్ లో వేలం పాట పెట్టేశారని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కామెంట్స్ చేశారు. ఏపీలోని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జనసేన(Janasena) వేలంపాటలో చాలా మంది పాల్గొన్నారన్నారు. బీఆర్ఎస్(BRS) పాడుకుంటుందో, చంద్రబాబు పాడుకుంటాడో లేకపోతే బీజేపీ(BJP) పాడుకుంటుందో, ఎవరు ...
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ (Good news) చెప్పింది. మార్చి 31 లోగా బకాయిలన్నీ చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్ , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, (Sajjala ramakrisha) వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు.