• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పది రోజుల పాటు అంటే డిసెంబర్ 23వ తేది నుంచి జనవరి 1వ తేది వరకూ వైకుంఠ దర్శనం ఉంటుందని వెల్లడించింది.

December 16, 2023 / 05:06 PM IST

Nara Lokesh: ఇచ్చిన హామీలను జగన్ గాలికొదిలేశారు

అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేరుస్తానన్న సీఎం జగన్ అన్ని హామీలను గాలికొదిలేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.

December 16, 2023 / 02:24 PM IST

TS High Court: సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

అక్రమాస్తుల కేసుల విచారణలో భాగంగా సీఎం జగన్‌కి తెలంగాణ హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటిషన్‌ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది.

December 16, 2023 / 01:28 PM IST

Andhrapradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..పెన్షన్ రూ.3000కు పెంపు

వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 3 వేలకు పెన్షన్ పెంపు, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంచడాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

December 15, 2023 / 04:05 PM IST

Deepika Padukone: శ్రీవారి సేవలో బాలీవుడ్ బ్యూటీ..వీడియో వైరల్

తిరుమల శ్రీవారిని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే దర్శించుకున్నారు. నిన్న రాత్రి ఆమె కాలినడకన తిరుమలకు చేరుకుని నేటి ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

December 15, 2023 / 03:26 PM IST

MLC Shaik sabji: మృతి, డ్రైవర్, పీఏకు గాయాలు

రెండు కార్లు ఢీ కొన్న రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. ఈ ఘటనలో సాబ్జీ తీవ్రంగా గాయపడగా అతన్ని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించారు. మరోవైపు డ్రైవర్, పీఏకు కూడా గాయాలైనట్లు తెలిసింది. ఉండి మండలం చెరుకువాడ వద్ద రెండు కార్లు ఢీకొన్ని ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. అయితే సాబ్జీ అంగన్ వాడీ సిబ్బంది సమ్మెలో పాల్గొని ఏలూరు నుంచి భీమవరం తిరిగి వస్తున్న క్రమంలో యాక్సిడెంట్ చో...

December 15, 2023 / 01:26 PM IST

Chandrababu: జగన్‌కు పట్టుకున్న ఓటమి భయం!

వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలుస్తుందని సీఎం జగన్ అన్న సంగతి తెలిసిందే. ఓటమి భయం కారణంగానే ఇలా అంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

December 15, 2023 / 12:39 PM IST

Raghu rama krishnam raju: ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి జోస్యం చెప్పారు.

December 15, 2023 / 07:34 AM IST

AP 10th, INTER Exams: ఏపీ టెన్త్‌, ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చిలోనే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందు వల్ల ముందుగానే పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

December 14, 2023 / 04:49 PM IST

Andhrapradesh: పవన్ కంటే బర్రెలక్క బెటర్: సీఎం జగన్

పలాస బహిరంగ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క కంటే జనసేన పార్టీకి తక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్యాకేజీ స్టార్ డైలాగులు వైసీపీని ఏం చేయలేవని అన్నారు.

December 14, 2023 / 03:36 PM IST

Viral Video: లోక్‌సభ చొరబాటుదారుడిని అడ్డుకున్న వైసీపీ ఎంపీ

లోక్‌సభలో స్మోక్‌గ్యాస్‌ చల్లి భయాందోళనలు సృష్టించిన నిందితులను పట్టుకున్న ఎంపీల్లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

December 14, 2023 / 08:06 AM IST

MLA Korumutla Srinivasulu: ఆందోళన చేస్తే ఉద్యోగాలు పోతాయంటూ హెచ్చరిక!

సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్నమయ్యలో నిరసన శిబిరానికి వచ్చిన ఎమ్మెల్యే అంగన్‌వాడీ కార్యకర్తల ఉద్యోగాలు పోతాయంటూ హెచ్చరించారు.

December 13, 2023 / 08:53 AM IST

Chandrababu: సుప్రీంలో ఫైబర్ నెట్ కేసు..వచ్చే నెల 17కు విచారణ వాయిదా

ఫైబర్ నెట్ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను వచ్చే నెల 17వ తేదిక సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

December 12, 2023 / 03:44 PM IST

Nara Lokesh: ఏపీలో నిరుద్యోగం అత్యధికం

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే నిరుద్యోగంలో టాప్‌లో ఏపీ ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.

December 12, 2023 / 02:46 PM IST

Guntur Municipal Commissioner: కీర్తికి జైలు శిక్ష

ఏపీలోని గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలు పాటించడం లేదని ఈ మేరకు వెల్లడించింది. అంతేకాదు పిటిషనర్లకు రూ.25 లక్షలు చెల్లించాలని కోర్టు గతంలో కూడా ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో యుడవలి వారి సత్రాన్ని ఆక్రమించుకున్నారని ఎటువంటి లీజు చెల్లించకుండా స్కూల్ నిర్వహిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్...

December 12, 2023 / 02:17 PM IST