తమ సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్ కమిషన్ను ముట్టడించే ప్రయత్నం చేసిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. కొంత మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఒంగోలులో ప్రైవేటు వ్యక్తులతో పారిశుద్ధ్య పనులు చేయిస్తుంటే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.
Breaking News: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల పార్టీలోకి చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించాడు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న.. అందుకే పార్టీని వీడుతున్నానని తెలిపాడు. డిసెంబర్ 28న అంబటి రాయుడు వైసీపీలో చేరారు. స్వయంగా సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారం రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడంతో సంచలనం క...
అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన రామాలయం తెరవబడుతుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఏపీ సీఎం జగన్ లోటస్ పాండ్లోని తన సొంత నివాసానికి వెళ్లనున్నారు. అక్కడే తన తల్లి విజయమ్మను కలువనున్నారు.
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొందరు నాయకులు టీడీపీలోకి చేరారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్పై మండిపడ్డారు.
ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని హిందువుల కలను నెరవేర్చింది. ఈ ప్రారంభోత్సవానికి ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు హాజరవుతారు.
మధుమేహం వ్యాధిని గుర్తించాలంటే సూదితో గుచ్చి శరీరంలోని రక్తం తీసి టెస్ట్ చేస్తారు. అయితే ఏలూరుకి చెందిన ఓ వ్యక్తి ఇలా రక్తంతో కాకుండా చెమతో చెక్ చేసుకునే పరికరం కనిపెట్టారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సీఎం జగన్ ఇంటికి వెళ్లనున్నారు. తన కుమారుడి రాజారెడ్డి వివాహా ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి వెళ్తున్నారని సమాచారం.
గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో జగన్ సర్కారు అంగన్వాడీ కార్యకర్తలను హెచ్చరించింది.
ఏపీలోఅంగన్వాడీ జీతాలు పెంచాలని కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. ప్రస్తుతం 21వ రోజు సమ్మె జరుగుతోంది. ఈక్రమంలో కార్యకర్తలు మాట్లాడుతూ.. జీతాలు పెంచకపోతే ఈసారి రాష్ట్రంలో వైసీపీ అడ్రస్ లేకుండా చేస్తామని వ్యాఖ్యనించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి APPSC ద్వారా వివిధ ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసింది. కాగా, డిసెంబర్ చివరి నెలలో ఏకకాలంలో ఏడు ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యాయి.
కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని హాల్వి గ్రామానికి చెందిన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను బకెట్ నీటిలో ముంచి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇక్కడ కడప కేంద్ర కారాగారంలో ఉన్న ఖైదీ యూనివర్సిటీలో ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో గోల్డ్ మెడల్ సాధించాడు.
వైసీపీ పాలన సరిగ్గా లేదని జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందన్నారు.
తిరుమల నడకమార్గంలో మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తరుణంలో భక్తులు గుంపులుగా రావాలని సూచించారు. నడకమార్గంలో గట్టి నిఘా ఉంచారు.