Prasada Rao : ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు తమ ఇంట్లో భర్త, తండ్రి, సోదరుల మాట వినవద్దంటూ ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం... పూర్తి అధికారం మహిళలకే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మీ కొడుకు, భర్త, మామ సైకిల్ కి ఓటు వేయాలని కోరుతుంటారు కానీ అలా చేయకుండా మహిళలు ఆలోచించి ఓటెయ్యండి అని అన్నారు.
Rapaka varaprasad:దొంగ ఓట్లతో గెలిచానని కామెంట్ చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka varaprasad) యూ టర్న్ తీసుకున్నారు. అబ్బే తాను అలా అనలేదని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన స్పష్టంచేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి (Andhra Pradesh) జగనోరా (Jagan virus) వైరస్ పట్టిందని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (telugu desam party national secretary) నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు.
Kotamreddy giridhar:కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (Kotamreddy giridhar) టీడీపీలో చేరడంతో నెల్లూరు టీడీపీలో చిచ్చురేపింది. ఆయన పార్టీలో చేరికపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (sridhar reddy) సోదరుడే గిరిధర్ రెడ్డి.. ఆ తర్వాత శ్రీధర్ (sridhar) కూడా పార్టీలో చేరతారు.
ముందే ఇంజనీరింగ్ విద్యార్థులు (Engineer Students) అంటే ఆ సందడే వేరు. ఆటపాటలతో హోరెత్తిస్తారు. ఆ విధంగానే ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తన స్నేహుతురాలి (Friend) సోదరి వివాహంలో సందడి చేశాడు. దగ్గరుండి పనులు చేస్తూనే ఆ కుటుంబంలో ఒకడిగా నిలిచాడు.
1990లలో తెలుగు దేశం పార్టీలో లక్ష్మీ పార్వతి వ్యవహరించినట్లుగా ఇప్పుడు వైసీపీలో సజ్జల రామకృష్ణా రెడ్డి కనిపిస్తున్నారని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల కొండ అపవిత్రం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ను మద్యాంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు జగన్ ఒక్క చాన్స్ అడిగారా అని నిలదీశారు.
ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పైన తెలుగు దేశం పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్నారని, కానీ డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందినట్లు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కూన రవి కుమార్ ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి జగన్ తో (CM JAGAN) ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం భేటీ అయింది. భారత్ లో ప్రపంచబ్యాంకు డైరెక్టర్ (Auguste Tano Koume) నేతృత్వంలో బృందం భేటీ జరిగింది. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఏపీ ప్రజారోగ్య బలోపేతం, ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్(ఏపీఐఐఏటీపీ) ప్రాజెక్ట...
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ(Weather Department) రెయిన్ అలర్ట్(Rain alert) జారీ చేసింది. ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాలకు వాన(Rain) ముప్పు పొంచి ఉంది. ఉపరితల ద్రోణి, అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్(yell...
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మండలి ఎన్నికల ఫలితాల తరువాత సీఎం జగన్ (CM JAGAN) కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఉదయం ప్రకాశం జిల్లాలో(Prakasam District) పర్యటన ముగించుకున్న సీఎం జగన్ సాయంత్రం విజయవాడ(Vijayawada) వచ్చారు. సీఎం జగన్ రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను (Governor Abdul Nazir) కలిశారు.
తిరుమల(Tirumala)కు వచ్చే భక్తులకు టీటీడీ(TTD) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుంచి దివ్య దర్శన టోకెన్ల(Divya Darshan Tokens)ను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అలిపిరి నడక దారిలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1వ తేది నుంచి ప్రతి రోజూ 10 వేల టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి...
ఏపీ(AP) వ్యాప్తంగా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ(YCP) ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి(Tirupathi)లో 7 కొత్త 104 వాహనాలను అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. మహోన్నత లక్ష్యంతో, పేదవారికి కూడా ఆధునిక వైద్యం ఉచితంగా అందించాలని దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ఆర్(YSR) 104, 108 సేవలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారన్నారు. గతంలోనే జిల్లాలో 32 వాహనాలు ప్రారంభిం...
ఏపీలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్(Rapaka vara prasad) మరోసారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా(social media)లో వైరల్ గా మారిపోయాయి. తాను గతంలో సర్పంచ్ గా దొంగ ఓట్లుతో గెలిచానని వ్యాఖ్యానించారు. చింతలమోరి గ్రామంలో తన ఇంటి వద్ద పోలింగ్ బూత్లో దొంగ ఓట్లు పడేవన్నారు. తన అనుచరులు ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేసేవారని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొ...