• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

YS Viveka హత్య కేసులో విచారణ అధికారిని మార్చండి, సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court:మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka) హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు (supreme court) ఆగ్రహాం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. స్టేటస్ రిపోర్టులో (status report) ఎలాంటి పురోగతి లేదని అభిప్రాయపడింది. ఎంక్వైరీ (enquiry) మరింత వేగవంతం చేయాలని స్పష్టంచేసింది.

March 27, 2023 / 12:38 PM IST

MP Nandigam Suresh: టీడీపీ నుండే ఎమ్మెల్యే శ్రీదేవికి ప్రమాదం

తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి (Tadikonda legislator Dr Vundavalli Sridevi)కి ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నదంటే అది తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి మాత్రమేనని వైసీపీ లోకసభ సభ్యులు (YCP MP) నందిగం సురేష్ (Nandigam Suresh) సంచలన వ్యాఖ్యలు చేసారు.

March 27, 2023 / 11:44 AM IST

TTD.. వేలానికి స్వామివారి వస్త్రాలు..!

TTD : తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుండి 15వ‌ తేదీ వరకు ఈ – వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా ఆన్ లైన్ లో వేయనున్నారు. కొత్తవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 297 లాట్లు మొదలగునవి ఈ వేలం వేయనున్నారు.

March 27, 2023 / 11:09 AM IST

ex minister flexiకి పోలీసుల కాపాలా.. ఏకంగా 15 మంది సెక్యూరిటీ, ఎక్కడంటే

Police security to ex minister flexi:ఇదీ నిజంగా చిత్రమే.. ఓ మాజీమంత్రి ప్లెక్సీకి (flexi) 15 మంది పోలీసులు (15 police) కాపాలా ఉన్నారు. ఈ విషయం ఊరంతా తెలియడంతో ముక్కున వెలేసుకున్నారు.

March 27, 2023 / 10:59 AM IST

Anakapalle నన్నే ఆపుతారా అంటూ మంత్రి అమర్నాథ్ కోపం.. దెబ్బకు ఇద్దరు బదిలీ

మంత్రి గారి కోపానికి ఇద్దరు అధికారులపై వేటు పడింది. అయితే ఈ వ్యవహారం విశాఖ జిల్లాలో చర్చనీయాంశమైంది. మంత్రిగా పెత్తనం.. అధికార దర్పం బాగానే ప్రదర్శిస్తున్న మంత్రి విశాఖకు, రాష్ట్రానికి మంత్రిగా ఏమైనా మేలు చేయాలని స్థానికులు చెబుతున్నారు.

March 27, 2023 / 10:34 AM IST

Nakka Anand Babu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగతనంగా చూశారా.. సజ్జల విచారణకు డిమాండ్

ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) ఏ ప్రజాప్రతినిధి ఏ అభ్యర్థికి ఓటు వేశారో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి (Sajjala Ramakrishna Reddy) ఎలా తెలుసునని, వారు ఎవరు ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని ఎలా చెబుతారని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు (Telugu Desam Party) నక్కా ఆనంద బాబు (Nakka Anand Babu) ప్రశ్నించారు.

March 27, 2023 / 09:49 AM IST

Central health ministry రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్.. ఎందుకంటే?

Central health ministry:దేశంలో మళ్లీ కరోనా (corona) కేసులు పెగుతున్నాయి. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశం. దీంతో కేంద్ర వైద్యారోగ్యశాఖ (Central health ministry) అలర్ట్ అయ్యింది. ఈ రోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో వీడియో కాన్ఫరెన్స్ (video conference) నిర్వహించనుంది. కరోనా కేసుల పెరుగుదల, అనుసరించాల్సిన వ్యుహాంపై నిర్దేశం చేయనుంది.

March 27, 2023 / 09:44 AM IST

Rs.10 thousand is more than To రాపాక వరప్రసాద్: బొండ ఉమా ఫైర్

Bonda uma:ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అగ్గిరాజేసింది. ఎమ్మెల్సీల కొనుగోలుకు సంబంధించి ప్రధాన పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. తనకు రూ.10 కోట్ల ఆఫర్ చేశారని జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ (rapaka varaprasad) టీడీపీపై ఆరోపణలు చేయడంతో.. వివాదం ముదిరింది. టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తోండగా.. ఆ పార్టీ వ్యవహారశైలి ఇదేనని వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది.

March 27, 2023 / 08:33 AM IST

Vundavalli Sridevi: అందుకే టిక్కెట్ ఇచ్చారన్న భర్త

మా బలం చూసి మాకు టిక్కెట్ ఇచ్చారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భర్త డాక్టర్ శ్రీధర్ అన్నారు. తామిద్దరం డాక్టర్లమని, అప్పుడు లక్ష రూపాయలు పెట్టీ కొన్న భూమి ఇప్పుడు పది కోట్లు అయిందని అలా తమ ఆస్తులు పెరిగాయని చెప్పారు.

March 27, 2023 / 09:36 AM IST

RSS chief : సంగమేశ్వరుడిని దర్శించుకున్న మోహన్ భాగవత్

ఏపీ నంద్యాల జిల్లా (Nandyala District) కొత్తపల్లి మండలం నల్లమల అభయారణ్య ప్రాంత పరిధిలో సప్తనదుల సంగమ తీరమైన సంగమేశ్వర క్షేత్రాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ (Mohan Bhagwat)సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ఆలయ సాంప్రదాయాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన ఆలయం వేపదారు శివలింగానికి, దిగువనున్న భీమారతి శివలింగాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ (RSS chief) ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆ...

March 26, 2023 / 10:34 PM IST

Pulivendula చెక్ పోస్ట్ కూడా తాకలేరు.. చంద్రబాబుపై రోజా విసుర్లు

RK Roja:ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (mlc election results) ఏపీ పాలిటిక్స్‌లో మరింత హీట్ పుట్టించాయి. సరైన సంఖ్యా బలం లేకున్నా టీడీపీ సీటు (tdp seat) గెలవడంతో ఆ పార్టీ నేతలు వైసీపీపై (ycp) ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత, మంత్రి రోజా (roja) రియాక్ట్ అయ్యారు.

March 26, 2023 / 07:05 PM IST

Rama raju:అబ్బే నేను ఓటు అడగలేదు.. రాపాక కామెంట్లపై రామరాజు క్లారిటీ

Rama raju:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం టీడీపీ తనతో బేరసారాలకు దిగిందని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ (Rapaka vara prasad) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడితో ఉండి ఎమ్మెల్యే రామరాజు (Rama raju) సంప్రదింపులు జరిపారని తెలిపారు. ఇదే అంశంపై రామరాజు (Rama raju) స్పందిస్తూ.. రాజకీయాల్లో అందరం స్నేహాంగా ఉంటామని చెప్పారు.

March 26, 2023 / 05:43 PM IST

Undavalli Sridevi : రిటర్న్ గిఫ్ట్ ఇస్తా… సీఎం జగన్‌కి ఎమ్మెల్యే శ్రీదేవి హెచ్చరిక

సీఎం పై జగన్ తాడికొండ ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi) సంచలన కామెంట్స్ చేశారు. జగన్ కొట్టిన దెబ్బకు నా మైండ్ బ్లాంక్ అయ్యిందన్నారు. నాపై ఆరోపణలు చేసిన వారికి రిటర్న్ గిప్ట్ ఇస్తానని ఎమ్మెల్యే శపథం చేశారు.తాను ఇప్పుడు స్వతంత్రురాలినని, ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని అన్నారు. రాజ్యాంగం (Constitution) ప్రకారం 2024 వరకూ తానే ఎమ్మెల్యేనని, ఏపీలో ఏ రాజ్యాంగం అమల్లో ఉందో తనకు తెలియదన్నారు. ఏ పార్...

March 26, 2023 / 05:02 PM IST

Rapaka vara prasad:సిగ్గు, శరం వదిలేస్తే.. రూ.10 కోట్లు వచ్చేవి: రాపాక వర ప్రసాద్

Rapaka vara prasad:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka vara prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతోనే బేరసారాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. తెలుగుదేశం అభ్యర్థి ఓటు వేయాలని.. టీడీపీ నేతలు తన మిత్రుడిని సంప్రదించారని వివరించారు. అలా వేస్తే రూ.10 కోట్లు (10 crores) ఇచ్చే వారని పేర్కొన్నారు.

March 26, 2023 / 03:12 PM IST

Visakhapatnam: ఈనెల 28న విశాఖలో జీ20 సమ్మిట్..నేడు మరథాన్ నిర్వహణ

గ్రేటర్ విశాఖపట్నం(Visakhapatnam) మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మార్చి 28, 29 తేదీల్లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆర్కే బీచ్ లో జీ20 సన్నాహక మరథాన్(Marathon) కార్యక్రమం చేపట్టగా.. ఈ కార్యక్రమానికి మంత్రులు గుడివాడ అమర్ నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజనిలు హాజరై ప్రారంభించారు. 40 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు G20 సమ్మిట్ సందర్భంగా నగరాన్ని సందర్శించవచ్చు.

March 26, 2023 / 10:45 AM IST