ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (AP MLC Elections) వైసీపీ ఏడు స్థానాలకు గాను ఆరు, ఒక చోట టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) గెలిచారు. టీడీపీ గెలుపుపై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) స్పందించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే (Nellore Rural MLA), వైసీపీ రెబెల్ నేత (YCP rebel leader) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సోదరుడు... గిరిధర్ రెడ్డి (Kotamreddy Giridhar Reddy) శుక్రవారం తెలుగు దేశం పార్టీ (Telugu Desam) తీర్థం పుచ్చుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) తమ పార్టీకి చెందిన ఇద్దరు క్రాస్ ఓటింగ్కు (Cross Voting) పాల్పడ్డారని, వారిని గుర్తించామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. వారి పేర్లను ఇప్పుడే చెప్పబోమన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) వైసీపీ ప్రభుత్వానికి (YCP Government) గట్టి షాక్ తగిలింది. 2019లో టీడీపీ (Telugu Desam Party) నుండి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు మద్దతు పలుకుతారని, దీంతో తాము రెండో ప్రాధాన్యత ఓటుతో అయినా ఏడు ఎమ్మెల్సీలు గెలుస్తామని జగన్ (YS Jagan, chief minister of andhra pradesh) ధీమాగా ఉన్నారు.
తన రాజీనామా విషయంలో వస్తున్న రూమర్స్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. తన రాజీనామా విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న రాజీనామా లెటర్ ను పోలింగ్ కు గంట ముందు ఆమోదించే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ విషయంలో తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని గంటా తేల్చిచెప్పారు. తన రాజీనామాను ఆమోదించారంటూ జరుగుతున్న ప్రచారం ఓ మైండ్ గేమ్ అని అన్నారు. తమ అసంతృ...
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉన్న వైసీపీకి టీడీపీ షాకిచ్చింది. ఒక స్థానాన్ని టీడీపీ (TDP) కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ(Panchumurti Anuradha) తనకు తగినంత బలం లేకపోయినా ఊహించని విధంగా ఘన విజయాన్ని సాధించారు. మరోవైపు వైసీపీ తరపున పెనుమత్స సత్యనారాయణ, మర్రి రాజశేఖర్(Marri Rajasekhar), పోతుల సునీత, ఇజ్రాయెల్, ఏసురత్నం విజ...
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) అనూహ్య ఫలితం వెలువడింది. 23 ఓట్లతో టీడీపీ (TDP) అభ్యర్థి పంచుమర్తి అనురాధ(Anuradha) గెలుపొందారు. అసమ్మతి ఎమ్మెల్యేలు పోగా కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి... 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ (Cross voting) పడింది.
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త స్కాంలు చేస్తూ ప్రజల(people) నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా Google Pay, Paytm, PhonePe ల ద్వారా కొంతమందికి నగదు పంపించి తిరిగి పంపించాలని కోరుతున్నారు. ఆ క్రమంలో తిరిగి పంపించిన వారి అకౌంట్లో నగదును(cash) మొత్తం సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan)కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ(Nara Lokesh) రాశారు. ఏపీలో నిర్వహించనున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు ఉద్యోగార్థులకు మరో 90 రోజుల అదనపు సమయం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు (Andhra Pradesh MLC Elections) గురు వారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి పంచుమర్తి అనురాధ (panchumarthi anuradha), వైసీపీ (YCP) నుండి ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని (Andhra Pradesh) విశాఖపట్నం (Vizag) కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం (Building Collapses) కుప్పకూలింది. బుధవారం అర్ధరాత్రి (తెల్లవారితో గురువారం) ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందగా , ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది మరొక మృతదేహాన్ని బయటకు తీసింది.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC election) సర్వం సిద్ధమైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, టీచర్ ఎమ్మెల్సీలను క్లీన్స్వీప్ చేసింది అధికార వైసీపీ. కానీ పట్టభద్రుల (graduates) విషయానికి వచ్చేసరికి అనూహ్య ఫలితాలు వచ్చాయి. మొత్తం 3 సీట్లనూ టీడీపీ గెల్చుకుంది అధికార వైసీసీకి పోటీగా టీడీపీ కూడా బరిలోకి దిగడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
Huge gold:విజయవాడ రైల్వే స్టేషన్లో (railway station) భారీగా బంగారం (gold) పట్టుబడింది. తమిళనాడు (tamilnadu) నుంచి ఆంధ్రప్రదేశ్కు (andhra pradesh) బంగారం అక్రమంగా తరలిస్తున్నారని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో రైల్వేస్టేషన్లో (railway station) కాపు కాసి మరీ పట్టుకున్నారు. దాదాపు 13 కిలోల బంగారం.. దాని విలువ రూ. ఏడున్నర కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.