• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

TTD : టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా…!

టీటీడీ (TTD) 2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ (Budget) ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిందని ఆయన తెలిపారు. హుండీ ద్వారా 1,591 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని అంచనా వేశారు. పెట్టుబడుల ద్వారా వడ్డీ రూ.990 కోట్లు, ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.500 కోట్లు, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.330 కోట్ల ఆదాయ...

March 22, 2023 / 05:25 PM IST

Gold Rates: పండుగ వేళ రూ.1000 తగ్గిన పసిడి!

దేశంలో ఉగాది పండుగ(ugadhi festival) సందర్భంగా పసిడి రేటు(gold rates) దాదాపు వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌(hyderabad)లో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్‌లకు రూ. 59,130 ఉండగా, 22 క్యారెట్‌లకు రూ.54,200గా ఉంది.

March 22, 2023 / 01:27 PM IST

Ugadi panchangam 2023: చిన్నారుల పాటకు తాళం వేస్తూ మురిసిపోయిన జగన్

తాడేపల్లి గోశాలలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో... సూపర్ సింగర్స్, సరిగమప లిటిల్ ఛాంప్స్ ద్వారా పరిచయమైన మయూక్, సాయి వేద వాగ్ధేవిల పాటకు సీఎం జగన్ మంత్రముగ్ధులయ్యారు.

March 22, 2023 / 11:17 AM IST

Ugadi panchangam 2023: పంచాంగ శ్రవణం విన్న జగన్ దంపతులు

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలోని గోశాలలో ఉగాది వేడకలు జరిగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టిపడే విధంగా సంబురాలు నిర్వహిస్తున్నారు. సెట్టింగ్ పూర్తిగా సంప్రదాయంగా ఏర్పాటు చేశారు. తిరుమల ఆనంద నిలయం తరహాలో ఆలయాల నమూనాలు ఏర్పాటు చేసారు. పంచాంగ శ్రవణంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. సుబ్బరాయ సోమయాజులు గారు పంచాంగ శ్రవణం వినిపించారు. పంచాంగ శ్రవణం తర్వాత జగన్ దంప...

March 22, 2023 / 09:55 AM IST

MLA Dola: భవానీ అసెంబ్లీకే రాలేదు, వైయస్ భారతిని సభకు పిలుస్తారా?

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు (Telugu Desam Party MLAs) స్పీకర్ పైన దాడి (Attack on Speaker) చేస్తున్నట్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పత్రిక సాక్షిలో (Sakshi News Paper) ఫోటో వేశారని, అందులో రాజమహేంద్రవరం (Rajahmundry City Assembly constituency) ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ (MLA Adireddy Bhavani) కూడా ఉన్నట్లు చూపించారని, కానీ అందులో నిజం లేదని, సోమవారం నాటి సభకు భవానీ హాజరు కూడ...

March 22, 2023 / 07:49 AM IST

Dehli liquor scam:ముగిసిన కవిత విచారణ.. 10 గంటలపాటు ప్రశ్నలు

Dehli liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీ విచారణ ముగిసింది. ఈ రోజు 10 గంటలపాటు సుధీర్ఘంగా ప్రశ్నించారు.

March 21, 2023 / 09:56 PM IST

Happy Ugadi అని విష్ చేసిన సీఎంలు జగన్, కేసీఆర్.. పవన్ కల్యాణ్ కూడా

Happy Ugadi:మరికొన్ని గంటల్లో తెలుగు లోగిళ్లకు కొత్త శోభ రానుంది. బుధవారం తెలుగు నూతన సంవత్సరాది ఉగాది (Ugadi) పండగ. ఫెస్టివల్ కోసం మహిళలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రముఖులు విష్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు (cm), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

March 21, 2023 / 09:03 PM IST

skill scam:చంద్రబాబు స్కిల్ ప్రదర్శించారు: మంత్రి చెల్లుబోయిన వేణు

skill scam:విపక్ష నేత చంద్రబాబు నాయుడిపై (chandrababu) ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (venu gopala krishna) ఫైరయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై భారీ దోపిడి జరిగిందని ఆరోపించారు. ఇందులో చంద్రబాబు (chandrababu) తన స్కిల్ ప్రదర్శించారని సెటైర్లు వేశారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు (chandrababu) ప్రధాన నిందితుడిగా చేర్చి.. అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

March 21, 2023 / 08:17 PM IST

AICC : ఆఫీస్‌ల ఆస్తి పన్ను కూడా కట్టలేని పరిస్థితి ఆ పార్టీది

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పీసీసీ (PCC) ఆర్థిక సంక్షోభంలో పీసీసీ కూరుకుపోయింది.అది ఎంతలా అంటే.. పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను కూడా చెల్లించలేని స్థితి వచ్చింది.. దీనికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraja) ఏఐసీసీకి రాసిన లేఖ సాక్షింగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చాయి.. రాష్ట్ర...

March 21, 2023 / 08:11 PM IST

Telangana high courtలో మార్గదర్శి చిట్ ఫండ్స్‌కు ఊరట

Telangana high court:మార్గదర్శి (margadarsi) చిట్ ఫండ్స్ నిధుల బదిలీ విషయంలో ఆ సంస్థకు తెలంగాణహైకోర్టులో (Telangana high court) ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో (andhra pradesh) మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆఫీసుల్లో ఏపీ సీఐడీ (ap cid) ఇటీవల తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో మార్గదర్శి చైర్మన్ రామోజీరావు (ramoji rao), ఎండీ శైలాజా కిరణ్ (sailaja kiran) తెలంగాణ హైకోర్టును (high court) ఆశ్రయించారు.

March 21, 2023 / 07:49 PM IST

Roja Counter to TDP : టీడీపీ నేతలు పిచ్చెక్కిపోతున్నారు… మంత్రి రోజా..!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీడీపీ నేతల్లో మంచి కిక్ ఇచ్చింది. ఆ ఆనందాన్ని వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే... ఈ విషయం అధికార పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు.అందుకే టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. మంత్రి రోజా కూడా ఈ విషయంపై స్పందించారు.

March 21, 2023 / 07:29 PM IST

Minister Amarnath : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై మంత్రి అమర్నాథ్ కామెంట్స్..!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా... ఈ విషయంపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. ఎప్పుడో ఓసారి వచ్చే గెలుపును చూసి పొంగిపోవద్దని, వచ్చే జనరల్ ఎన్నికల్లో ఇవే ఫలితాలు వస్తాయని, రావాలని కోరుకోవడం దురాశేనని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్-కెన్యా మ్యాచ్‌తో మంత్రి పోల్చిచెప్పారు.

March 21, 2023 / 07:19 PM IST

RGV : మరో వివాదంలో ఆర్జీవీ .. మహిళా న్యాయవాదుల ఫిర్యాదు

ప్రముఖ దర్మకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal Verma) మరో వివాదంలో చిక్కున్నారు. వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలి. స్త్రీ జాతికి నేనొక్కిడినే దిక్కువుతానంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ పై మహిళా న్యాయవాదులు (Women lawyers) పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు హెవెన్ హోం సొసైటీ సభ్యులు సైతం ఆర్జీవీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెదకాకాని పోలీసు స్టేషన్ లో వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు.

March 21, 2023 / 06:25 PM IST

Indrakiladri : రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై వసంత‌ నవరోత్రోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై(Indrakiladri) వసంత‌ నవరోత్రోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీ శోభక్రుత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించమని ఆలయ అధికారులు తెలిపారు. రేపు(మార్చి 22) శ్రీ శోభక్రుత్ నామ (Sobhakrut Nama) సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు. బుధవారం (మార్చి 22) నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఇంద్రకీల...

March 21, 2023 / 05:18 PM IST

Rk Roja:3 చోట్ల గెలిస్తే చాలా? టీడీపీ నేతలపై రోజా విసుర్లు

Rk roja:ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ 3 సీట్లను (seats) గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని.. ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీంతో వైసీపీ నేత, మంత్రి రోజా (roja) స్పందించారు. 3 సీట్లు (seats) గెలిస్తే చాలా? అని సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు (chandrababu), లోకేశ్ (lokesh) లక్ష్యంగా విమర్శలు చేశారు.

March 21, 2023 / 04:59 PM IST