రా.. కదలి రా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీని విమర్శించారు. జగన్కు గిరిజనులు అంటే ఇష్టం లేదని చంద్రబాబు ఆయనపై మండిపడ్డారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ కొందరు వైసీపీ నేతలు పార్టీని విడిచి టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కోనసీమ జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ యువజన నాయుడు, శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ వైసీపీకి వీడ్కోలు పలకనున్నారు.
ఏపీలో పర్యటనకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి షెడ్యూల్ ఖరారైంది. రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు షర్మిల. రేపు, ఎల్లుండి అంటే 20,21వ తేదీలలో షర్మిల ఏపీలో పర్యటించనున్నారు.
రామానాయుడు స్టూడియో భూముల విషయంలో ఏపీ సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూములను కేవలం సినీ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని సుప్రీంకోర్టు తెలిపింది.
తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి చెందిన గర్భిణుకి ప్రాణం పోశాడు. డెలివరీ సమయానికి ఆమెకు రక్తం అవసరం అయ్యింది. అయితే ఆమెది అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ కావడంతో రక్తం దొరకడం కష్టమైంది. దీంతో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ఆమెకు రక్తం దానం చేసి ప్రాణాలు కాపాడారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసు విజయవాడలోని ఏసీబీ కోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టులో విచారణ సందర్భంగా.. అప్రూవల్ గా మారిన శిరీష్ చంద్రకాంత్ షాను విచారించేందుకు
మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్పై తీవ్రంగా ఆరోపణలు చేశారు.
సీఎం జగన్కు దళితులంటే ఇష్టం లేదని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆయనను విమర్శించారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో దీక్ష చేపట్టారు.
గుడవాడ పోలీసులకు జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహం వద్దకు అనుమతించకపోవడంతో ఈ గొడవ మొదలైంది.
ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా జూ. ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ ఆజ్ఙ మేరకు ఫ్లెక్సీలను తొలగించారని పలు మీడియా కథనాలు వచ్చిన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు.
విజయవాడ స్వరాజ్య మైదానంలో స్మృతి వనం, అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. 81 అడుగుల ప్లాట్ఫారమ్తో 125 అడుగులతో రూ. 400 కోట్ల నిధులతో నిర్మించిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది.
జనవరి 22న జరగనున్న రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానాకి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అప్పజెప్పారు. షర్మిలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా ఏఐసీసీ నియమించింది. ఇప్పటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు పద్మరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందు నుంచే సామాజిక సేవాలో యాక్టీవ్గా ఉండేవాడు. సాక్ష్యంగా జనసేన అధికారిక పార్టీ ఎక్స్ గ్రూప్లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో చంచల్ గూడ జైల్లో పవన్ కూర్చొని ఉన్నాడు.
వైసీపీకి ఇంకా 87 రోజుల సమయం మాత్రమే ఉందని.. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఈ ఉదయం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భోగి మంటలు వేశారు.