W.G: భీమవరం పట్టణంలో సోమవారం సీపీఎం నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సీపీఎం నాయకులు మాట్లాడారు. పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జిలో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కావున అధికారులు వెంటనే స్పందించి వర్షపు నీటిని తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.