NTR: చందర్లపాడు మండలం కోనాయిపాలెంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వరకుమార్ ఆధ్వర్యంలో సీఎస్ఐ చర్చిలో నిర్మించిన నూతన షెడ్డును ఆదివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ఎంతో అభినందనీయమని అన్నారు.