NLR: కోవూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో శనివారం వైసీపీ నేత రజత్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 9వ తేదీన రైతుల కోసం నిర్వహించే నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆ రోజున ఉదయం ఉదయం 09:00 లకు నెల్లూరు VRC సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు జరగబోయే నిరసన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.