NLR: బుచ్చి మండలం రెడ్డిపాలెం గ్రామం ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు యస్దాని అనే వ్యక్తి విద్యాసామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రత్నం పాల్గొని విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. నిరుపేదలు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో యస్దాని దాతల సహకారంతో విద్యా సామాగ్రిని పంపిణీ చేస్తున్నామని MEO తెలిపారు.