ATP: ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకాన్ని పోలీసు సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ రమణమూర్తి తెలిపారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు.