ATP: ఉరవకొండ మండలం లత్తవరం తండా గ్రామానికి చెందిన మహేష్ నాయక్ అనే విద్యార్థి ఈనెల 2న అదృశ్యమయ్యాడు. ఈ విద్యార్థి వజ్రకరూరు మండలం రాగులపాడు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.