ELR: నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో ఓ హోటల్ సమీపంలో టిఫిన్ సేవిస్తూ బుధవారం వ్యక్తి చనిపోయిన సంఘటన విషాదాన్ని మిగిల్చింది. నూజివీడు పట్టడానికి చెందిన సురేష్ (46) అనే వ్యక్తి రోజువారి కూలి పనులు చేస్తుండే మృతునిగా గుర్తించారు. తుఫాను కారణంగా పనులు లేకపోవడం వలన స్నేహితుల వద్దకు వెళ్లి తిరిగి వస్తూ మృతి చెందాడు.