E.G: రాజమండ్రిలో నిర్వహించిన ABD ఛాంపియన్షిఫ్ టోర్నమెంట్లోని విజేతలకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శనివారం ట్రోఫీలను అందచేశారు. స్థానిక నెహ్రు నగర్లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులతో కలిసి విజేతలకు ఆ ట్రోఫీలను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పాల్గొన్నారు.