ASR: డుంబ్రిగూడ మండలం చంపాపట్టి గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల పైకప్పు రేకులు ఈ రోజు కురిసిన భారీ వర్షంతో నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం బడి మొండి గోడలతో దర్శనమిస్తోంది. వర్షం కురిస్తే స్థానికుల ఇళ్లలో పిల్లలకు బోధన సాగుతోంది. వేంటనే అధికారులు స్పందించి రేకులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.