KNL: కోసిగిలో ఇటివల మృతి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు నాడిగేని రంగన్న కుటుంబాన్ని మంగళవారం టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ కష్టమొచ్చినా కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.