PPM: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గిరిజనవసతి గృహాలకు ఆహార సామాగ్రి, సౌందర్య సాధనాల కొనుగోలుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్.వైశాలి సమక్షంలో బుధవారం గిరిమిత్ర హల్లో నిర్వహించారు. టెండర్లను తక్కువ ధరకు ఖరారు చేశారు. ఖరారైన బిడ్డర్ మూడు నెలలుపాటు సరఫరా చేయాలన్నారు.