ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్లాన్ గురించి ప్రధాని మోదీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈమేరకు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా టారిఫ్ల గురించి కూడా మోదీ, పుతిన్ చర్చించినట్లు పేర్కొన్నారు. చమురు కొనుగోలు కారణంగా భారత్పై విధించిన ట్రంప్ టారిఫ్లు రష్యాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.