శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని 39వ డివిజన్ కొత్త దమ్మల వీధిలో 10 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ ఏఈ సురేశ్ శుక్రవారం తెలిపారు. ఈ వీధిలో విద్యుత్ సమస్యలు ఉండడంతో ఎమ్మెల్యే గొండు శంకర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన కొత్త స్తంభాల ఏర్పాటుకు ఆదేశించారు.