విశాఖ జోన్-1 పరిధిలో విద్యుత్తు లైన్ల మరమతులతో పాటు చెట్ల కొమ్మలు తొలగింపు పనులు చేపడుతున్న కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని ఈఈ సింహాచలం నాయుడు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్కే నగర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.