NTR: తమ సమస్యలు పరిష్కరించాలని పారిశుధ్య కార్మికులు తిరువూరు నగర పంచాయతీ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ మండల కార్యర్శి బి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. శానిటేషన్ పరికరాలు ఇవ్వాలని, సచివాలయాల్లో, నగర పంచాయతీ కార్యాలయంలో టాయిలెట్స్ శుభ్రం చేయాలని కమీషనర్ లోవ రాజుకు వినతి పత్రం అందజేశారు.