SKLM: నిరుపేదలకు ఆకలి తీర్చేందుకే కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గురువారం నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో 61 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ భావన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 30x 30 విస్తీర్ణంలో నిర్మించడం జరుగుతుందన్నారు.