NTR: ఇబ్రహీంపట్నంలోని కామ్రేడ్ లక్షణరావు భవనం నందు ఆదివారం CITU విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చెయ్యాలని పిలుపునిచ్చారు.
Tags :