NDL: మిడుతూరు మండలం రోళ్లపాడులో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్య గిత్త జయసూర్య గురువారం ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. పశువులకు ట్యాగిoగ్, గాలి కుంటు టీకాలు వేయించాలని, అప్పుడే వ్యాధులు రాకుండా నివారించడం అన్నారు. దగ్గరుండి పశువులకు టీకాలు వేయించారు. పశు వైద్య అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలన్ని సూచించారు.