NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధికి రూ.25,116 వేలు ఆలయ అర్చకులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలను ఇచ్చారు.