ASR: కూనవరం మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ పాయం రంగమ్మ అధ్యక్షతన నిర్వహించారు. సభ్యులందరూ పలు సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా త్రాగునీటి సమస్యతో పాటు విద్యుత్ సరఫరా, లో వోల్టేజ్ వంటి సమస్యలు తెలిపారు. పోలవరం నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మంచి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.