CTR: మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో మరో కదలిక వచ్చింది. పూర్వ ఆర్డీవో మురళిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈ కేసులో మురళికి ఇచ్చిన మద్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ఆయనను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టును ఆశ్రయించింది.