BDK: చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉచిత ఆరోగ్యం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.