KMR: శ్రీ కోట దుర్గమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. బుదవారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నిత్య కల్యాణ మండపంలో జరిగిన అమ్మవారి అలంకరణ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా భక్తులు “జై భవాని” నినాదాలతో అమ్మవారికి పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందారు.