SKLM: పలాస ఎమ్మెల్యే గౌత . శిరీష కుటుంబ సమేతంగా ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే ఆధ్యాత్మిక అనుభూతి పొందినట్లు తెలిపారు.