ATP: గుత్తి కోటవీధిలోని 6వ సచివాలయంలో ఇవాళ మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా నూతన ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఆధార్ కరెక్షన్, కొత్త ఆధార్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ప్రజలందరూ ఆధార్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags :