KDP : ప్రజల భాషనే నిజమైన భాష అని చాటి చెప్పిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని పులివెందుల నియోజకవర్గంTDP ఇంఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ రెడ్డి అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా గిడుగు రామ్మూర్తి పంతులు గురించి ఆయన వివరించారు. మన పిల్లలు చదివే పాఠ్యపుస్తకాలలో, మాట్లాడే మాటల్లో గిడుగు చూపించిన విధానాలే ఉన్నాయని తెలిపారు.