VZM: వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు కల్పించి రైతుకు మేలు చేస్తామని ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు తెలిపారు. విజయవాడ మార్క్ ఫెడ్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయసాగులో ఆధునిక పద్ధతులు అవలంభించే విధంగా రైతుల సహకారం ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందన్నారు.