VZM: టీడీపీ మాజీ మండల శాఖ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ, మరుపల్లి పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గెద్ద రవి(59) బుధవారం ఉదయం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందారు. మూడు రోజుల కిందట రవి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేరారు. రవి మృతి పట్ల పలువురు నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.