E.G: కడప జిల్లా వేముల వద్ద సాగునీటి సంఘం ఎన్నికలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై రాజకీయ నాయకులు దాడి చేయడాన్ని APWJ అధ్యక్షులు శ్రీరాంమూర్తి, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు పార్థసారథిలు ఖండించారు. శనివారం జర్నలిస్టులతో కలిసి వారు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం తూ.గో.జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఏఎస్పీకి వినతిపత్రం అందించారు.