SKLM: తపట్నంలోని రైతులకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా తామర ఎత్తిపోతల పథకం నిలుస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం ఈ ఎత్తిపోతల పథకం పనులను కలెక్టర్ పరిశీలించారు. సకాలంలో పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.11 గ్రామాల్లోని 3,850 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.