ప్రకాశం: రౌడీ షీట్లందరూ సత్ప్రవర్తనతో మెలగాలని మార్కాపురం CI సుబ్బారావు సూచించారు. ఆదివారం మార్కాపురం పట్టణంలోని స్థానిక సీఐ కార్యాలయం వద్ద రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర చరిత్ర కలిగిన వారందరూ.. సమాజంలో ప్రజలకు హాని చేయకుండా సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన పేర్కొన్నారు.