W.G: పెంటపాడు గ్రామంలో జీవి కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఆయన అభినందించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.