PLD: మంత్రి నారా లోకేశ్ను అమరావతిలో నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సమస్యల గురించి మంత్రికి వివరించారు. నరసరావుపేట దక్షిణం వైపు బైపాస్కు ప్రతిపాదించిన ఆప్షన్-3 వల్ల 5 గ్రామాల ప్రజలు పెద్దఎత్తున రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. రైతులకు తక్కువ నష్టం కలిగించే ఆప్షన్ -2ను అమలు చేయాలని మంత్రిని కోరారు.