ELR: సీఎం చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అని మంత్రి కొలుసు పార్థసారథి గురువారం ట్వీట్ చేశారు. జగన్ పాలనతో ధ్వంసమైన ఏపీ ముఖచిత్రాన్ని 6 నెలల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మార్చిందని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర పునఃనిర్మాణం పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని ఆయన ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు.