W.G: రాష్ట్రంలో సంక్షోభంతో మూతపడుతున్న టెక్స్ టైల్స్, స్పిన్నింగ్ మిల్స్ పరిశ్రమలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు డివివియస్ వర్మ కోరారు. యూనియన్ కార్యవర్గ సమావేశం తణుకులో బుధవారం యూనియన్ కార్యాలయంలో జరిగింది. అలాగే 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను ఆదుకోవాలన్నారు.