కడప: ఏప్రిల్ 1న జరిగే కళ్యాణోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఇంఛార్జ్ మంత్రి ఎస్. సవిత తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, ప్రసాదం, ఎల్ఈడీ స్క్రీన్లు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.